Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

జైలు భోజనం ముట్టని భగీరథ్.. పాలు, బ్రెడ్డుతోనే తొలిరోజు!

పోక్సో కేసులో చర్లపల్లి జైలుకు బండి భగీరథ్ సాధారణ ఖైదీలతో కలిపి బ్యారక్‌లో ఉంచిన అధికారులు 10 రోజుల కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు విచారణకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు భగీరథ్ ఐఫోన్, ఇతర ఆధారాలు పోక్సో కేసులో జ్యుడీషియల్…

ఏపీ లిక్కర్ స్కామ్: ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ సిట్ లేఖలు

లిక్కర్ కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ31 ధనుంజయ రెడ్డి వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ, ఐఆర్‌టీఎస్ కు సిట్ లేఖలు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నిందితులు ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణ ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. గత…

ప్రియుడి కోసం తండ్రికి షాక్… కిలో బంగారం మాయం చేసిన కూతురు!

యజమాని కూతురితో ప్రేమ నాటకమాడిన మేనేజర్ సాగర్ బ్రెయిన్ ట్యూమర్ అంటూ నమ్మించి ఆర్థిక సహాయం కోరిన వైనం ప్రియుడి మాటలు నమ్మి కిలో బంగారం ఇచ్చిన యువతి పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన మోసం నిందితుడి అరెస్ట్.. 20 తులాల బంగారం…

పాస్టర్ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు.. రూ. 2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. నరసాపురం మండలం పీచుపాలెంకు చెందిన పాస్టర్ ఘంటా జాన్‌బాబూరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి, ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్ల నగదును స్వాధీనం…

ఇండోనేషియా అడవుల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది దుర్మరణం

ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కాలిమంతన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య హెలికాప్టర్ శకలాలను అధికారులు గుర్తించారు.…

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ కుమార్తె, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..…

ఏఐ సైడ్ ఎఫెక్ట్… డిజిటల్ భార్య రమ్మందని అమెరికా వ్యక్తి ఆత్మహత్య!

టెక్నాలజీ ఎంత మేలు చేస్తుందో, కొన్నిసార్లు అంతే కీడు చేస్తుందనడానికి అమెరికాలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. గూగుల్ అభివృద్ధి చేసిన జెమినై ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడుతూ, దాన్నే తన భార్యగా భావించి, ఫ్లోరిడాకు చెందిన జోనాథన్ గావాలాస్ (36) అనే…

హథ్రాస్ తొక్కిసలాటలో మృతులు 121 మంది.. పరారీలో భోలే బాబా

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121కి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఐస్‌బాక్స్‌ల్లో పెట్టి భద్రపరుస్తున్నారు. మరోవైపు, తమవారి కోసం వస్తున్న బాధితులతో ఆసుపత్రి పరిసరాలు కిక్కిరిపోయాయి. ఎటుచూసినా విషాదం…

వరుడు టైంకు రాలేదని బావను పెళ్లాడిన యువతి

యూపీలోని ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమంలో ఘటన నూతన దంపతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.51 వేల కోసం యువతి వింత నిర్ణయం యువతి బావకు అప్పటికే పెళ్లైనట్టు కూడా గుర్తించిన అధికారులు  ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన జిల్లా సాంఘిక సంక్షేమ…

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. నాంపల్లి స్టేషన్ లో ఘటన

ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిన రైలు పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు నాంపల్లి మీదుగా నడిచే పలు రైళ్ల ఆలస్యం హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదికి…